Virender Sehwag Reacts After MS Dhoni-Rohit Sharma Fans Fight With Each Other <br />#Dhoni <br />#Msdhoni <br />#Rohitsharma <br />#VirenderSehwag <br />#Ipl2020 <br />#TeamIndia <br /> <br />ఫేవరేట్ క్రికెటర్ల కోసం కొట్లాడుకోవద్దని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా కొల్హాపూర్లో ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణపై సెహ్వాగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించిన ఈ మాజీ ఓపెనర్.. అభిమానం పేరిట హింసకు పాల్పడవద్దని సూచించాడు. ఆటగాళ్లంతా కలిసి జట్టు కోసం ఆడుతున్నప్పుడు అభిమానుల మధ్య గొడవ ఎందుకని ప్రశ్నించాడు.